మళ్లీ 19 వేల స్థాయికి ఎగువన సెన్సెక్స్
ముంబయి: కేంద్రం ప్రకటించిన గ్యాస్ ధరల విధానంతో స్టాక్మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. మళ్లీ 19 వేల స్థాయికి ఎగువన సెన్సెక్స్ నమోదైంది. సెన్సెక్స్ 332 పాయింట్లకుపైగా, నిఫ్టీ 98 పాయింట్లకుపైగా లాభాలతో కొనసాగుతున్నాయి.