మహిళల ప్రపంచ కప్‌ : నిలకడగా ఆడుతున్న భారత్‌

ముంబయి : మహిళల క్రికెట్‌ మహాసంగ్రామానికి తెర లేచింది. భారత్‌, వెస్టిండీన్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ ముంబయిలో ప్రారంభమైంది. టాన్‌ గెలిచిన వెస్టిండీన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో భారత్‌ బ్యాటింగ్‌ చేస్తోంది. పది ఓవర్లు ముగిసేసరికి వికెట్లు నష్టపోకుండా 47 పరుగులు చేసింది. పూనం రౌత్‌, తిరుష్‌ కామిని బ్యాటింగ్‌ చేస్తున్నారు.