మాతృభాషలో విద్యకై సుప్రీంలో పిల్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించేలా చూడాలని సుప్రీంకోర్టులో ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. విచారణ కొనసాగనుంది.