మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించిన కర్ణాటక

బెంగళూరు : ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ముందుకురావాలని మావోయిస్టులకు కర్ణాట సీఎం సిద్ధరామయ్య పిలుపునిచ్చారు.