ముంబయిలో మరో బుకీని అరెస్టుచేసిన పోలీసులు

ముంబయి,(జనంసాక్షి): ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముంబయి విమానాశ్రయంలో మరో బుకీని పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. బుకీ కేశూపుణె యూరప్‌ పారిపోతుండగా అరెస్టు చేసినట్లు ఇతనికి దావూద్‌ గ్యాంగ్‌ బెట్టింగ్‌ సిండికేట్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.