ముంబైలో కూలిన నాలుగంతస్థుల భవనం

ముంబై, (జనంసాక్షి): ముంబైలో నాలుగంతస్థుల భవనం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.