ముఖ్యమంత్రి కెసిఆర్ కు శంషాబాద్ లో ఘన స్వాగతం పనికిరా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

 మహబూబ్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెళుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు వెలుతున్నంతో ఉదయం నుంచి శంషాబాద్ లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సంవత్సరంలో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డు పోడువున నిలబడి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళుతున్న కాన్వాయికి ఘన స్వాగతం పలికారు. టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సులో నుండి అభివాదం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్,ఎంపిపి జయమ్మ శ్రీనివాస్, జెడ్పీటీసీ నీరటీ తన్వీరాజ్, బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బండ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి, నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ రేఖ యాదగిరి,మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్, పార్టీ నాయకులు గణేష్ గుప్త,సురేష్ గౌడ్,సతీష్, శ్రీనివాస్ గౌడ్,ప్రసాద్,సర్పంచులు, ఎంపిటీసిలు, కౌన్సిలర్లు, కో- ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : శంషాబాద్లో ప్రజలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.
ఫోటో రైటప్ : ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతున్న ఇందుల ప్రకాష్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు.