ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర కేబినేట్ సమావేశం ముగిసింది. ఆహార భద్రత బిల్లు ఆర్డినెన్స్ వాయిదా పడింది. విపక్షాలను మరోసారి సంప్రదించాలని కేబినేట్ నిర్ణయించింది. ప్రతిపక్షాలు సహకరిస్తే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.