మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక
కార్డిన్,(జనంసాక్షి):ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న సెకండ్ సెమీ ఫైనల్స్ మ్యాచ్లో శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. 41 పరుగుల వద్ద శ్రీలంక బ్యాట్స్మెన్ సంగక్కర పదిహేడు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యారు.