మోడీకి స్వాగతం పలికిన షేక్ హసినా..

బంగ్లాదేశ్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢాకాకు చేరుకున్నారు. ఈసందర్భంగా ఆ దేశ ప్రధాని షేక్ హాసినా స్వాగతం పలికారు. అనంతరం మోడీ సైనిక వందనాన్ని స్వీకరించారు.