రాజగోపుర శిఖర కలశ స్థాపన మహోత్సవం లో కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.

మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధిలో గల తిరుమలనగర్ పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయంలో శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి వారి దివ్య మంగళ శాసనములతో రాజగోపుర శిఖర కలశ స్థాపన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, ఆలయ ఛైర్మన్ సుధాకర్ అయ్యంగార్, రాంప్రదీప్, బ్రహ్మచారి, తిమ్మారెడ్డి, రాజు, హనుమాన్ దాస్ గౌడ్, మల్లేశ్ గౌడ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.