రాజ్యసభకు కనిమొళి నామినేషన్‌

చెన్నై,(జనంసాక్షి): డిఎంకె అధినేత, తమిళగాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమొళి రాజ్యసభకు మరోమారు నామినేషన్‌ దాఖలు చేశారు. 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణం కేసులో ఆమె అరెస్టు అయి కొంతకాలం జైలులో ఉన్న విషయం తెలిసిందే.