రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన రాజా

చెన్నై: సీపీఐ నేత డి. రాజా రాజ్యసభ సభ్యత్వం కోసం తమిళనాడు నుంచి తిరిగి నామినేషన్‌ దాఖలుచేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం వచ్చే నెలతో ముగియనుంది. ఆరు రాజ్యసభ స్థానాలకు జూన్‌ 27న ఎన్నిక జరగనుంది.