రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన రాజా

చెన్నై,(జనంసాక్షి): సీపీఐ నేత డి. రాజా రాజ్యసభ సభ్యత్వం కోసం తమిళనాడు నుంచి తిరిగి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం కోసం వచ్చే నెలతో ముగియనుంది. ఆరు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27 న ఎన్నిక జరగనుంది.