రాజ్‌నాథ్‌సింగ్‌తో వెంకయ్యనాయుడు భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో ఆ పార్టీ సీపియర్‌ నేత వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు.అద్వానీ పార్టీ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.