రాజ్‌నాధ్‌ సింగ్‌తో నరేంద్రమోడీ భేటీ

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడి ఈరోజు భాజపా అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌తో ఢిల్లీలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రెండు గంటలపాటు సాగిన ఈ భేటీలో గుజరాత్‌ గురించి, 2014 లోక్‌సభ ఎన్నికల గురించి సుదీర్ఘంగా చర్చించినట్లు రాజ్‌నాధ్‌సింగ్‌ తెలిపారు.