రాజ్ నాథ్ సింగ్ తో ముగిసిన గవర్నర్ నరసింహన్ భేటీ

న్యూఢిల్లీ : తెలంగాణ, ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని గవర్నర్ నరసింహన్ తెలిపారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.