రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం: వీహెచ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలుక అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌ నేత వి. హనుమంతరావు విమర్శించారు. దీనిపై సీఎం కిరణ్‌, మంత్రి జానారెడ్డికి లేఖ రాస్తానని చెప్పారు. రిజర్వేషన్ల ఖరారులో అక్రమాలు జరిగాయని తాననుకవడం లేదన్నారు. బీసీలను చిన్నచూపు చేశారని ఆరోపించారు.