రిషికేశ్‌లో మళ్లీ వర్షం, ఆందోళనలో బాధితులు

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): రిషికేశ్‌లో మళ్లీ వర్షం ప్రారంభమైంది. దీంతో వరదల్లో ఇరుకున్న బాధితులు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు. ఇప్పటికే గంగమ్మ విలయతాండవానికి గురై వేల మంది బాధితులు నిరాశ్రయులే అలమటిస్తున్న విషయం తెలిసిందే.