రెడ్ బకెట్ బిర్యానీ పాయింట్ ను ప్రారభించిన చైర్మన్ రాజేశ్వర్ రావు

తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని మందాయిపల్లి ఎక్స్ రోడ్డు వద్ద రెడ్ బకెట్ బిర్యానీ పాయింట్ ని  గురువారం తుంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వరరావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిల్లర్ మధుసూదన్ రెడ్డి, నాయకులు వీరా రెడ్డి,వేణు గోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
1ఎస్పీటీ -1: తుంకుంటలో ప్రారంభిస్తున్న చైర్మన్