రేపు ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్న షిండే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని వరద ప్రాంతాల్లో ఈ నెల 22న కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే పర్యటించనున్నారు. వరదలపై ఆ రాష్ట్ర సీఎం విజయ్‌ బహుగుణతో షిండే సమీక్షించనున్నారు.