రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి మృతి
వరంగల్ జనంసాక్షి : రైలు ఢీకొని ఓ రైల్వే ఉద్యోగి మృతిచెందాడు. జిల్లాలోని డోర్నకల్ స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది. మరమత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు విచారణకు ఆదేశించారు.