రైల్వే మంత్రి సీపీ జోషి రాజీనామా

న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీపీ జోషి రాజీనామా చేశారు. నిన్న రాజీనామా చేసిన అజయ్‌మాకన్‌, జోషి రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అమోదించారు.