రైల్వే శాఖ మాజీ మంత్రి బన్సల్కు సీబీఐ సమన్లు
న్యూఢల్లీి : రైల్వే శాఖ మాజీ మంత్రి పవన్కుమార్ బన్సల్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ రోజు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. రైల్వేలో ముడుపులో కుంభకోణంలో బన్సల్ను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు.
న్యూఢల్లీి : రైల్వే శాఖ మాజీ మంత్రి పవన్కుమార్ బన్సల్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ రోజు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. రైల్వేలో ముడుపులో కుంభకోణంలో బన్సల్ను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు.