రోడ్డు ప్రమాదంలో తండ్రీ కుమార్తె మృతి

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ మండలం బేతోలులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కుమార్తె మృతిచెందారు. వేగంగా వస్తున్న కారు ఢీకొని తండ్రీకుమార్తె అక్కడికక్కడే మృతిచెందారు.