లండన్కు చెందిన భారతీయ దంపతుల కిడ్నాప్
చెన్నై ,(జనంసాక్షి): లండన్కు చెందిన భారతీయ దంపతులను ఇక్కడ కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు 3 లక్షల డాలర్లు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు ఛేధించారు. 8 మందిని అరెస్టు చేశారు.
చెన్నై ,(జనంసాక్షి): లండన్కు చెందిన భారతీయ దంపతులను ఇక్కడ కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు 3 లక్షల డాలర్లు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు ఛేధించారు. 8 మందిని అరెస్టు చేశారు.