లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): సోమవారం స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడిరగ్‌ మొదలైన కొద్ది సేపటికే సెన్సెక్స్‌ 60 పాయింట్లకు పైగా లాభాల్లో ఉండగా, నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభాల్లో ఉంది.