లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 200 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 50 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ కొనసాగుతున్నాయి.
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 200 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 50 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ కొనసాగుతున్నాయి.