వరద పరిస్థితిపై చర్చిస్తున్నాం: చిదంబరం
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని నివాసంలో సమావేశమైన కాంగ్రెస్ కోర్కమిటీలో ఉత్తరాఖండ్లో వరద పరిస్థితిపై చర్చిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం వెల్లడించారు. ఉత్తరాఖండ్లో నిన్నటి కంటే పరిరిస్థితి మెరుగైందని తెలిపారు.