వరద ప్రాంతాల్లో నేడు ప్రధాని, సోనియా ఏరియల్ సర్వే
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ వరద ప్రాంతాల్లో నేడు ప్రధాని మన్మోహన్సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏరియల్ సర్వే నిర్వహిస్తారని కేంద్ర హోం మంత్రి షిండే తెలిపారు.
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ వరద ప్రాంతాల్లో నేడు ప్రధాని మన్మోహన్సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏరియల్ సర్వే నిర్వహిస్తారని కేంద్ర హోం మంత్రి షిండే తెలిపారు.