వరద బాధితులకు నిత్యావసరాలు
ఉత్తరాఖండ్: వరద ప్రభావిత గ్రామాల్లో నెలరోజులు ఉచిత రేషన్, రాయితీపై కిరోసిన్ సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వరదల్లో ఇల్లు కోల్పోయిన వారికి 6 నెలల పాటు 1500 రూపాయల చొప్పున అద్దె చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.