విజయవాడలో తెదేపా మహాధర్నా

విజయవాడ : ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లెఓవర్‌ నిర్మించాలంటూ స్థానిక కుమ్మరిపాలెం కూడలిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మహాధర్నా నిర్వహించారు. తెదేపా కార్యకర్తలు అధికసంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు.