విజయవాడలో తెదేపా రెండో ప్రాంతీయ సదస్సు

విజయవాడ: నగరంలోని ఈడ్పుగల్లులో తెలుగుదేశం పార్టీ రెండో ప్రాంతీయ సదస్సు మరి సేపట్లో  ప్రారంభం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రీణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా సదస్సు జరగనుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి దాదాపు 25వేల మంది ప్రతినిధులు సదస్సుకు హాజరు కానున్నారు.