విద్యుత్ వైర్లు తెగిపడి దంపతుల మృతి

వరంగల్: ఎస్ ఆర్ ఆర్ తోటలో విషాదం నెలకొంది. విద్యుత్ వైర్లు తెగిపడి రమేష్, రాజరమణి అనే వృద్ధ దంపతులు మృతి చెందారు.