విశాఖలో ప్రాంతీయ నిఘా కమాండ్ కార్యాలయాన్ని ప్రారంభించిన
సీఎం
విశాఖ: విశాఖలోని ప్రాంతీయ నిఘా కమాండ్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ప్రారంభించారు. సీఎం నేడు విశాఖ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
సీఎం
విశాఖ: విశాఖలోని ప్రాంతీయ నిఘా కమాండ్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ప్రారంభించారు. సీఎం నేడు విశాఖ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.