విశాఖ చేరుకున్న సీఎం

విశాఖ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖ చేరుకున్నారు. కాసేపట్లో ఏయూ ఇంజనీరింగ్‌ మైదానంలో ఒలింపిక్‌డే రస్‌ను ప్రారంభిస్తారు. విశాఖ పర్యటన అనంతరం తూర్పుగోదావరి జిల్లాకు వెళ్తారు.