శరద్యాదవ్తో ఏచూరి భేటీ
ఢిల్లీ : జనతాదళ్ (యు) అధ్యక్షుడు శరద్యాదవ్తో సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.
ఢిల్లీ : జనతాదళ్ (యు) అధ్యక్షుడు శరద్యాదవ్తో సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.