శ్రీవారికి రూ. 17 లక్షల విలువైన బంగారు కంఠహారం

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు శ్రీవారికి బంగారం కంఠహారం చేయించారు. 17 లక్షల విలువైన ఈ హారాన్ని ఈ రోజు ఆయన స్వామివారికి కానుకగా సమర్పించారు.