శ్రీ కృష్ణ యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక

శ్రీ కృష్ణ యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక

భువనగిరి రూరల్ జనం సాక్షి: అక్టోబర్ 3భువనగిరి మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామం లో జిల్లా అధ్యక్షులు పుట్ట విరెశం యాదవ్ సమక్షంలో శ్రీ కృష్ణ యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి యాదవ సంఘం అధ్యక్షులు గా వనగంటి బాలకృష్ణ యాదవ్ ఏక గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్ ఉపాధ్యక్షులుగా కాసాని నరసింహ యాదవ్ ప్రధాన కార్యదర్శి యాసాని శేఖర్ యాదవ్ యూత్ అధ్యక్షులుగా క్యాసాని నగేష్ యాదవ్ ఉపాధ్యక్షులుగా భీమనబోయిన మల్లికార్జున యాదవ్ ప్రధాన కార్యదర్శిగా తెల్జూరి రాజశేఖర్ ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కొత్త సత్యనారాయణ,వెంకటేష్, ప్రకాష్, క్యాసాని ఉపేందర్, రాజు, కొత్త సతీష్, మహేష్ ,మల్లికార్జున్, నరసింహ, వినోద్,,వినయ్ మల్లేష్ ,తదితరులు పాల్గొన్నారు