షరీష్‌ ఆహ్వానాన్ని తిరస్కరించిన ప్రధాని

ఢీల్లీ, జనంసాక్షి: పాకిస్తాన్‌కు కాబోయే ప్రధాని నవాజ్‌ షరీష్‌ ఆహ్వానాన్ని ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ తిరస్కరించారు. ప్రమాణ స్వీకారానికి రావాలని షరీష్‌ ఆహాన్వినించారు. ప్రధాని మన్మోహన్‌ ఆ కార్యక్రమానికి హాజరుకాదలచుకోక, తిరస్కరించారు.