షిండేతో కలిసి డెహ్రాడూన్ బయలుదేరిన చిరంజీవి, బొత్స
న్యూఢిల్లీ : హోంమంత్రి సుశీల్కుమార్ షిండేతో కలిసి కేంద్ర మంత్రి చిరంజీవి, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ డెహ్రాడూన్కు బయలుదేరారు. అక్కడ సహాయక చర్యలను వీరు పర్యవేక్షించనున్నారు.
న్యూఢిల్లీ : హోంమంత్రి సుశీల్కుమార్ షిండేతో కలిసి కేంద్ర మంత్రి చిరంజీవి, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ డెహ్రాడూన్కు బయలుదేరారు. అక్కడ సహాయక చర్యలను వీరు పర్యవేక్షించనున్నారు.