షిండేతో గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ భేటీ అయ్యారు. ఇవాళ ఇద్దరు సమావేశమై రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం.