సర్కార్‌ స్కూళ్లే మేలు

జనగామ,ఆగస్ట్‌ 8(జ‌నం సాక్షి):గ్రావిూణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క రూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని, ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని డిఇవో అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించి తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోవద్దన్నారు. గురుకులాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. పేదలు ప్రైవేట్‌ పాఠశాలలను ఆశ్రయించి ఆర్థిక చిక్కుల్లో పడరాదని హెచ్చిరించారు.