సహాయక చర్యలను పర్యక్షిస్తున్న ఏయిర్ చీఫ్ మార్షల్
డెహ్రాడూన్,(జనంసాక్షి): బాధితులను తరలించడంలో ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సైనికులు చేపడుతున్న సహాయచర్యలను వైమానిక దళాల ప్రధానాధికారం బ్రౌన్ బాధితులను తరలించడంలో ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సైనికుల కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆయన తెలిపారు. వైమానికి దళ హెలికాప్టర్ కూలిన ఘటనలో సైనికుల మృతికి సంతాపం ప్రకటించారు. బద్రీనాథ్, హర్షీల్ ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నట్లు వివరించారు. హెలికాప్టర్ ప్రమాదంలో 19 మంది మృతదేహాలను వెలికితీసామన్నారు. ఇంకా ఆ కార్యమ్రం కొనసాగుతున్నట్లు బ్రౌన్ చెప్పారు.