సాయంత్రం భేటీకానున్న కేంద్ర సబ్‌ కేబినెట్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించే అంశంపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంతి వర్గ ఉపసంఘం నార్త్‌బ్లాక్‌లో భేటీ కానుంది. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి చిదంబరం, హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, కపిల్‌ సిబల్‌, నారాయణ స్వామి హాజరు కానున్నారు.