సాయంత్రం భేటీ కానున్న కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఇవాళ సాయంత్రం కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ కానుంది. కోర్‌ కమిటీలో ఛలో అసెంబ్లీ తెలంగాణ అంశం , రాష్ట్ర రాజకీయాలతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.