సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

న్యూఢిల్లీ : ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీలో తెలంగాణ అంశంపై చర్చిస్తారని, సమావేశం అనంతరం హోంమంత్రి షిండే ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం తెలిసింది.