సాయంత్రం 6 గంటలకు అద్వానీతో రాజ్‌నాథ్‌ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): ఈ రోజు సాయంత్రం 6 గంటలకు భాజపా ఎల్‌కే అద్వానీతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ సమావేశం కానున్నారు. అద్వానీతో భేటీ అనంతరం రాజ్‌నాథ్‌సింగ్‌ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.