సీఎంతో భేటీ కానున్న కేంద్ర మంత్రి బలరాంనాయక్‌

న్యూఢల్లీి,(జనంసాక్షి):ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో కేంద్ర మంత్రి బలరాంనాయక్‌ భేటీ అయ్యారు. సమావేశంలో తాజా రాజకీయ పరిస్థ్థితులు, టీఎంపీల వ్యవహారంతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.