సీబీఎస్‌ ఈ టెన్త్‌ ఫలితాల్లో బాలికలదే పై చేయి

ఢల్లీి, సీబీఎస్‌ఈ ఈ రోజు విడుదల చేసిన టెన్త్‌ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి నిలిచింది. 98.76 శాతం విదార్థులు ఉత్తీర్ణులవగా, బాలికల శాతం 98,94, బాలర ఉత్తీర్ణత శాతం 98.64 గా నమోదైంది. దేశంలో అత్యధికంగా చెన్నైలో ఉత్తీర్ణతా శాతం 99.80 నమోదవడం విశేషం.